tjs: టీజేఎస్ కార్యాలయం వద్ద కార్యకర్తల ఆందోళన.. ఉద్రిక్త పరిస్థితి!

  • మహబూబ్ నగర్ టికెట్ కేటాయించాలని డిమాండ్ 
  • ఇద్దరు టీజేఎస్ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
  • రాజేందర్ రెడ్డికే కేటాయించాలని కార్యకర్తల డిమాండ్

మహాకూటమిలో భాగస్వామి పార్టీ అయిన తెలంగాణ జనసమితి (టీజేఎస్) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లోని టీజేఎస్ కార్యాలయం వద్ద ఉ ద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్ నగర్ టికెట్ తమ పార్టీ అభ్యర్థికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీజేఎస్ కు చెందిన ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. మహబూబ్ నగర్ టికెట్ ను రాజేందర్ రెడ్డికే కేటాయించాలని కార్యకర్తలు నినదించారు. 

  • Loading...

More Telugu News