బీహార్లో సీనియర్ పోలీసులను చితకబాదిన ట్రైనీ పోలీసులు!
03-11-2018 Sat 09:47
- అనారోగ్యంతో బాధపడుతున్న మహిళా కానిస్టేబుల్
- సెలవు ఇవ్వడానికి నిరాకరణ
- ఆమె మృతితో రెచ్చిపోయిన జూనియర్లు

బీహార్ రాజధాని పాట్నాలో పోలీసులు-పోలీసులు చితక్కొట్టుకున్నారు. వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు ట్రైనీలు.. సీనియర్లను చావబాదారు. పోలీస్ లైన్స్లో పోస్టింగ్ వేసిన మహిళా కానిస్టేబుల్ సవితా పాఠక్ మృతి ఈ ఘటనకు కారణమైంది. ఆమె మృతితో ఆగ్రహం వ్యక్తం చేసిన జూనియర్లు ఆందోళన నిర్వహించారు. వందలాదిమంది శిక్షణ పోలీసులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
సవిత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, సెలవు అడిగినా ఇవ్వలేదని సహచర పోలీసులు ఆరోపించారు. చికిత్స కోసం సెలవు అడిగితే ఇవ్వలేదని, దీంతో పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందని ఆరోపించారు. సవితను ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. ఈ ఘటనతో పోలీస్ లైన్స్లోని పోలీసులు ఆందోళనకు దిగారు. సీనియర్ పోలీసులపై దాడి చేసి చితకబాదారు. కిటికీలను పగలగొట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. జీపులు, బస్సులను పూర్తిగా ధ్వంసం చేశారు. అంతేకాదు, సీనియర్ల వాహనాలను కూడా వారు వదల్లేదు.
పోలీస్ లైన్స్ బయట గుమిగూడిన ప్రజలను, దాడిని కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపైనా దాడికి దిగారు. పరిస్థితి మరింత దిగజారడంతో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మను మహారాజ్, రూరల్ ఎస్పీ , సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చివరికి బీహార్ మిలటరీ పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. జూనియర్ల దాడిలో టాప్ పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పాట్నా ఎస్సెస్పీ మను మహారాజ్ తెలిపారు.
సవిత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, సెలవు అడిగినా ఇవ్వలేదని సహచర పోలీసులు ఆరోపించారు. చికిత్స కోసం సెలవు అడిగితే ఇవ్వలేదని, దీంతో పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందని ఆరోపించారు. సవితను ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. ఈ ఘటనతో పోలీస్ లైన్స్లోని పోలీసులు ఆందోళనకు దిగారు. సీనియర్ పోలీసులపై దాడి చేసి చితకబాదారు. కిటికీలను పగలగొట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. జీపులు, బస్సులను పూర్తిగా ధ్వంసం చేశారు. అంతేకాదు, సీనియర్ల వాహనాలను కూడా వారు వదల్లేదు.
పోలీస్ లైన్స్ బయట గుమిగూడిన ప్రజలను, దాడిని కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపైనా దాడికి దిగారు. పరిస్థితి మరింత దిగజారడంతో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మను మహారాజ్, రూరల్ ఎస్పీ , సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చివరికి బీహార్ మిలటరీ పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. జూనియర్ల దాడిలో టాప్ పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పాట్నా ఎస్సెస్పీ మను మహారాజ్ తెలిపారు.
More Telugu News

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల రేపే
23 minutes ago

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు కరోనా
23 minutes ago

రోహిత్ శర్మ కరోనా బారినపడడంతో మయాంక్ అగర్వాల్ కు పిలుపు
43 minutes ago

అమెరికాలో భారత సంతతి వ్యక్తి కాల్చివేత
1 hour ago

రష్యా సైనికులను వణికించిన ఉక్రెయిన్ మేక
2 hours ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
3 hours ago

శివసేనకు మరో షాక్.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు
3 hours ago

మావోయిస్టు ఉద్యమం వెనుక చైనా హస్తం ఉందా.?
4 hours ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
4 hours ago

Advertisement
Video News

Farewell lyrical song- 'Thank You' movie- Naga Chaitanya
17 minutes ago
Advertisement 36

Education changes the fate of students, says CM Jagan at Jagananna Amma Vodi 3rd Phase
40 minutes ago

Actress Sneha's family visits Tirumala temple
1 hour ago

Actress Alia Bhatt is expecting her first child; shares instagram pic with a post
1 hour ago

Presidential Polls 2022: ‘Fight is between two ideologies, not two individuals,’ says Rahul Gandhi
1 hour ago

Priyanka Chopra and Nick Jonas take a beach vacation and it’s not Maldives
1 hour ago

KTR represent TRS at Yashwant Sinha’s filing of nomination
2 hours ago

Rajasthan man builds 6-storey building for birds
2 hours ago

Allari Naresh's next movie title announcement
4 hours ago

Actor Srikanth's wife Ooha, daughter Medha visit Tirumala
4 hours ago

TSRTC bus catches fire in Mahabubnagar
5 hours ago

Ranga Ranga Vaibhavanga Teaser - Vaisshnav Tej, Ketika Sharma
5 hours ago

Hero Ram Pothineni is getting married soon!!
6 hours ago

7 AM Telugu News: 27th June 2022
8 hours ago

Presidential Election 2022: Opposition candidate Yashwant Sinha to file nomination today
8 hours ago

Minster Roja's son Koushik's birthday celebrations
9 hours ago