Telangana: అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన టీ-బీజేపీ

  • 28 మందితో రెండో జాబితా విడుదల
  • కూకట్ పల్లి అభ్యర్థిగా మాధవరం కాంతారావు
  • తొలి జాబితాలో 177 పేర్లను ప్రకటించిన బీజేపీ

ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులతో ఇప్పటికే 177 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసిన తెలంగాణ బీజేపీ... తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 28 మంది పేర్లను వెల్లడించింది. రెండో జాబితాలోని అభ్యర్థులు, వారు పోటీ చేయబోయే స్థానాలు ఇవే.

  • నిజామాబాద్‌ అర్బన్‌- యెండల లక్ష్మీనారాయణ
  • నిర్మల్‌-డా. సువర్ణారెడ్డి
  • జగిత్యాల-ముదుగంటి రవీందర్‌రెడ్డి
  • కూకట్‌పల్లి-మాధవరం కాంతారావు
  • రాజేంద్రనగర్‌-బద్దం బాల్‌రెడ్డి
  • వైరా-భూక్య రేష్మాబాయ్
  • ఇల్లందు-ఎం.నాగస్రవంత్
  • సిర్పూర్‌-డా.శ్రీనివాసులు 
  • ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మరామ్‌నాయక్‌ 
  • ఖానాపూర్‌-సట్ల అశోక్‌
  • శేరిలింగంపల్లి-జి. యోగానంద్‌
  • మలక్‌పేట్‌-ఆలె జితేంద్ర
  • చార్మినార్‌-టి.ఉమామహేంద్ర
  • వనపర్తి-కొత్త అమరేందర్‌రెడ్డి
  • నాగర్‌కర్నూల్‌-నేదనూరి దిలీప్‌చారి
  • సిరిసిల్ల-నర్సాగౌడ్‌
  • సిద్దిపేట-నాయిని నరోత్తమ్‌రెడ్డి
  • ఆలేరు-దొంతిరి శ్రీధర్‌రెడ్డి
  • నాగార్జునసాగర్‌-కంకణాల నివేదిత
  • రామగుండం-బల్మూరి వనిత
  • యాకత్‌పురా-చర్మాని రూపరాజ్‌
  • బహదూర్‌పురా-అనీఫ్‌అలీ
  • చంద్రాయణగుట్ట-సయ్యద్‌ సహేజాది
  • దేవరకద్ర-అగ్గాని నరసింహులుసాగర్‌
  • స్టేషన్‌ఘన్‌పూర్-పెరుమాండ్ల వెంకటేశ్వర్లు
  • వర్దన్నపేట-కొత్త సారంగరావు
  • వరంగల్ వెస్ట్- ఎం.ధర్మారావు
  • అశ్వారావుపేట-డా.భూక్య ప్రసాదరావు

More Telugu News