Andhra Pradesh: నవంబర్ 5న ఏపీ మంత్రి మండలి సమావేశం

  • సచివాలయం తొలి బ్లాక్ లో కేబినెట్ మీటింగ్
  • మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం 
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ప్రకటన

ఏపీ మంత్రి మండలి సమావేశం నవంబర్ 5వ తేదీన జరగనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 5వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు, సచివాలయం మొదటి బ్లాక్ లోని మొదటి అంతస్తులో ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.

More Telugu News