‘జబర్దస్త్’ కార్యక్రమాన్ని నిరసిస్తూ ర్యాలీ.. దిష్టిబొమ్మల దహనం
- గల్ఫ్ కార్మికులను అవమానించారని నిరసన
- జగిత్యాల సీఐ ప్రకాశ్కు ఫిర్యాదు
- నాగబాబు, రోజా, రష్మిలపై చర్య తీసుకోవాలి
ఆ స్కిట్ చేసిన జబర్దస్త్ కమెడియన్లు అవినాష్, కార్తీక్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఈటీవీ, మల్లెమాల ప్రొడక్షన్పై చర్యలు తీసుకోవాలని జగిత్యాల టౌన్ సీఐ ప్రకాశ్కు తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘాలు ఫిర్యాదు చేశాయి. జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా, యాంకర్ రష్మిలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.