Andhra Pradesh: రేపు ఏపీ మంత్రి మండలి సమావేశం

  • రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
  • కేబినెట్ మీటింగ్ కు అధ్యక్షత వహించనున్న చంద్రబాబు
  • ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం శుక్రవారం జరగనుంది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఓ ప్రకటనలో తెలిపారు.

More Telugu News