తల్లీ కుమార్తెలపై రెండు నెలలుగా 18 మంది అత్యాచారం.. నిందితుల్లో ఏడుగురు పోలీసులు!
- రెండు నెలలపాటు ఇద్దరిపైనా అత్యాచారం
- నిందితుల్లో పోలీసులు, సర్పంచ్, మాజీ సర్పంచ్లు
- పోక్సో చట్టం కింద కేసులు నమోదు
కైథాల్ కలాయత్ పట్టణం సమీపంలో ఈ ఘటన జరిగినట్టు కౌథాల్ జిల్లా ఏసీపీ అస్తామోదీ తెలిపారు. నిందితుల్లో ఏడుగురు హరియాణా పోలీసులు, గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్లు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఏఎస్ఐ షంషేర్ సింగ్ తనతోపాటు తన తల్లిపైనా పలుమార్లు అత్యాచారం చేసినట్టు బాధిత బాలిక పోలీసులకు తెలిపింది.