ఐరాసలో భారత్ను ప్రశంసించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- భారత్లో పేదరికం క్రమంగా కనుమరుగవుతోంది
- లక్షలాది మంది పేదలు మధ్య తరగతికి మారుతున్నారు
- 35 నిమిషాలపాటు సాగిన ట్రంప్ ప్రసంగం
దాదాపు 35 నిమిషాల పాటు మాట్లాడిన ట్రంప్.. ఇక్కడ ఇంతకుముందు కూడా చాలామంది నేతలు వచ్చి తమ దేశంలోని సమస్యలను వివరించారని, ఇప్పుడు కూడా వారు చెప్పిన సమస్యల చుట్టూనే మన ఆలోచనలు పరిగెడుతున్నాయన్నారు. అయితే, మనందరం మన పిల్లలకు ఎటువంటి ప్రపంచాన్ని ఇవ్వాలనుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలని ట్రంప్ కోరారు.