Andhra Pradesh: అక్టోబర్ 3న ఏపీ మంత్రి మండలి సమావేశం

  • వెలగపూడిలోని సచివాలయంలో సమావేశం
  • 3వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు జరుగుతుంది
  • ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటన

అక్టోబర్ 3న ఏపీ మంత్రి మండలి సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని కేబినెట్ సమావేశ మందిరంలో 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
 

More Telugu News