ఎవరు అబద్ధాలాడుతున్నారనే విషయాన్ని ప్రజలే తెలుసుకోవాలి: ఒవైసీ
- హోలెండో వ్యాఖ్యలపై డిఫెన్స్లో బీజేపీ
- విరుచుకు పడుతున్న విపక్షాలు
- నిజం ఎవరు చెబుతున్నారో చెప్పాలన్న ఒవైసీ
దీంతో బీజేపీ డిఫెన్స్లో పడగా.. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకు పడుతున్నాయి. తాజాగా హోలాండే వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోలెండే అబద్ధాలు ఆడుతున్నారా? లేదంటే మన ప్రధాని అబద్ధాలు ఆడుతున్నారా? అనే విషయాన్ని దేశ ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. నిజం ఎవరు చెబుతున్నారో రక్షణ మంత్రి చెప్పాలని తాము కోరుతున్నామని ఒవైసీ అన్నారు.