నిర్భయ నిందితుల శిక్ష అమలులో జాప్యమెందుకు?: మహిళా కమిషన్
- తీహార్ జైలు అధికారులకు నోటీసులు
- కోర్టు క్షమాభిక్ష పిటిషన్ కొట్టేయడాన్ని ప్రస్తావన
- తీర్పును వెంటనే అమలు చేయాలని సూచన
దోషులు సుప్రీంకోర్టులో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ను 2017 మేలో తిరస్కరించింది. ఇక శిక్ష అమలు చేయడమే మిగిలి ఉండగా జాప్యానికి కారణం ఏంటో తెలపాలని కోరింది. దోషులను వెంటనే ఉరితీయాలని కమిషన్ చైర్పర్సన్ స్వాతి కోరారు.