"మూకహత్యల పిత రాజీవ్ గాంధీ"... బీజేపీ భారీ హోర్డింగులతో పెను దుమారం!
- భారీ హోర్డింగులు పెట్టించిన తేజీందర్ పాల్ సింగ్
- లండన్ లో సిక్కు వ్యతిరేక హత్యలపై స్పందించిన రాహుల్
- కలకలం రేపుతున్న హోర్డింగులు
ఈ విషయమై రాహుల్ స్పందిస్తూ, "ఇదో దురదృష్టకర ఘటనని అనడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు. ఇదో బాధాకరమైన అనుభవం. కాంగ్రెస్ పార్టీయే అల్లర్లకు కారణమంటే నేను అంగీకరించను. దాన్ని హింస, దారుణంగా మాత్రం అభివర్ణిస్తా" అని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలను పలువురు బీజేపీ నేతలు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తేజీందర్ పాల్ హోర్డింగులు కలకలం రేపుతున్నాయి.