పబ్లిసిటీ మాత్రం వద్దట... కేరళకు రూ. లక్ష సాయం చేసిన హీరోయిన్ ప్రియా వారియర్!
- నా వంతుగా సాయం చేశాను
- ప్రచారం కోసం విరాళం ఇవ్వలేదు
- అందరూ విరాళమివ్వాలన్న ప్రియా వారియర్
- రూ. లక్ష ఇవ్వడంపై నెటిజన్ల ట్రోలింగ్
కాగా, 'ఒరు అదార్ లవ్' చిత్రంలోని తన హావభావాలతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయిన ప్రియ, ఒక్కో ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు రూ. 8 లక్షలు వసూలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. అటువంటిది ఆమె కేవలం రూ. లక్ష విరాళమిచ్చి, తనకు పబ్లిసిటీ వద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.