Chandrababu: ట్రాక్టర్ నడుపుతూ రైతులను ఉత్తేజ పరిచిన చంద్రబాబు.. ఫోటోలు ఇవిగో!

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర విభజన అనంతరం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మారుతోన్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలను మార్చుకునేలా, రైతులలో చైతన్యం కలిగించేలా విజయవాడలో 'ఉద్యాన-2018’ ప్రదర్శన ప్రారంభించామని అన్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా చంద్రబాబు, రైతులను ఉత్తేజపరచడం కోసం ట్రాక్టర్ నడిపిన అనంతరం ఉద్యాన పంటలు, యంత్ర పరికరాలను పరిశీలించారు. ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి సోమిరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 26 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.

Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh

More Telugu News