వరదల ఎఫెక్ట్: కొచ్చి విమానాశ్రయానికి 500 కోట్ల నష్టం
- కొచ్చి ఎయిర్ పోర్టుకి విమానాల రాకపోకలు రద్దు
- ఆగస్ట్ 26 వరకు రాకపోకలు బంద్
- టెర్మినల్ ను శుభ్రం చేసే పనిలో 200 మంది సిబ్బంది
ఆగస్ట్ 26 వరకు విమానాశ్రయం నుండి ఎటువంటి రాకపోకలు జరిగే అవకాశం లేదు. విమానాశ్రయంలో వరద వల్ల పేరుకుపోయిన చెత్తను, టెర్మినల్ బిల్డింగ్ ను శుభ్రం చేసేందుకు 200 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అయితే, అప్పటి వరకు సమీపంలో వున్న ఓ నౌకాదళ ఎయిర్ స్టేషన్ నుండి పౌర విమానాలను నడపనున్నారు.