పల్నాడులో 'సజీవ సమాధి' కలకలం!
- గత పదేళ్లుగా ఆధ్యాత్మిక భావనలతో ఉన్న లచ్చిరెడ్డి
- దేవుడు చెప్పాడంటూ సమాధి నిర్మాణం
- ప్రవేశానికి అనుమతించాలని పోలీసులకు వినతి
ఇక తనకు సమాధిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాశాడు. దీంతో లచ్చిరెడ్డి సమాధి ప్రవేశాన్ని అడ్డుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు అందాయి. మాచర్ల పోలీసులు గన్నవరం చేరుకుని లచ్చిరెడ్డిని అదుపులోకి తీసుకుని, ఇటువంటి పనులు చట్ట వ్యతిరేకమని నచ్చజెప్పి, ఆయన ప్రయత్నాన్ని విరమించుకునేలా చేశారు.