శబరిమల ఆలయంలోకి మహిళలు కూడా వెళ్లచ్చు!: సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ఆలయంలోకి మహిళలను వెళ్లనివ్వకపోవడం హక్కులను కాలరాయడమే
- మహిళలను కూడా ఆ దేవుడే సృష్టించాడు
- కీలక తీర్పును వెలువరించిన రాజ్యంగ ధర్మాసనం
మహిళలను కూడా భగవంతుడే సృష్టించాడని... దేవుడిని కొలుచుకునే హక్కు వారికి కూడా ఉందని... ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా చేయడం వారి హక్కులను కాలరాయడమేనని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. గత అక్టోబర్ లో ఈ వివాదాస్పద పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో అయ్యప్పను దర్శించుకునే అవకాశం మహిళలకు దక్కింది.