ఢిల్లీలో కలకలం... ఒకే ఇంట్లో 11 మృతదేహాలు!
- బురారీ ప్రాంతంలో ఘటన
- రంగంలోకి దిగిన పోలీసులు
- మృతుల్లో ఏడుగురు మహిళలు
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి వచ్చి, మొత్తం ఇంటిని సీజ్ చేసి విచారణ ప్రారంభించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండవచ్చని, వీరంతా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.