బీజేపీని దోషిగా నిలబెట్టి.. చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు: కన్నా
- టీడీపీవి కపట రాజకీయాలు
- ప్రచారం కోసం నాటకాలు ఆడుతున్నారు
- ఇందులో భాగంగానే సీఎం రమేష్ తో దీక్ష చేయిస్తున్నారు
ప్రచారం కోసం టీడీపీ నాటకాలు ఆడుతోందని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తోందంటూ ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టి... ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు యోచిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కుట్రలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.