అందుకే, మేము జమ్ముకశ్మీర్లో పీడీపీతో బంధం తెంచుకున్నాం: స్పష్టతనిచ్చిన అమిత్ షా
- జమ్ముకశ్మీర్లో అమిత్ షా పర్యటన
- మెహబూబా ముఫ్తీపై ఆరోపణలు
- హిందూవులు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు
దీంతో ఆ రెండు ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయని, అభివృద్ధిలో సమన్యాయం లేకపోవడం వల్లే తాము పీడీపీతో బంధం తెంచుకున్నామని అమిత్ షా చెప్పారు. తమ పార్టీ అధికారం కోసం పాకులాడదని, తాము అభివృద్ధిని మాత్రమే కోరుకుంటామని చెప్పుకొచ్చారు.