నన్ను క్షమించమని వేంకటేశ్వరస్వామిని మొక్కుకున్నా: మురళీమోహన్
- వెంకన్న స్వామిని పొరపాటున వెంకన్న చౌదరి అన్నాను
- పొరపాటు జరిగింది.. మన్నించు స్వామి అని వేడుకున్నా
- బీజేపీతో వైసీపీకి చీకటి ఒప్పందం ఉంది
ఇక వైసీపీ ఎంపీల రాజీనామాలు ఒక నాటకమని... రాజీనామాలు చేసిన 75 రోజుల తర్వాత వాటిని ఆమోదించడం ఓ రాజకీయ డ్రామా అని విమర్శించారు. ఉప ఎన్నికలకు వైసీపీ భయపడుతోందని... అందుకే బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఈ ఉదయం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.