దాతీ మహరాజ్ బాబాపై అత్యాచారం ఆరోపణ.. పుంసత్వ పరీక్షలకు పోలీసుల నిర్ణయం!
- రెండేళ్ల క్రితం ఆశ్రమంలో మహిళపై అత్యాచారం
- డబ్బుల కోసమే కేసు పెట్టిందంటున్న ఆశ్రమ వర్గాలు
- కాల్ డేటా పరిశీలించాలని పోలీసుల నిర్ణయం
మరోవైపు మహారాజ్ తనపై పలుమార్లు అత్యాచారం చేశారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. తన కోరిక తీర్చాలని ఫోన్ చేసి వేధించారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు బాబా మొబైల్ కాల్ డేటాను పరిశీలించాలని నిర్ణయించారు. బాబాను ఇప్పటికే ప్రశ్నించిన పోలీసులు ఆయనకు పుంసత్వ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు.