ఏపీ సర్కారు ఆదేశాలు పట్టించుకోని పాఠశాలలు... సెలవుల్లోనూ తెరచుకున్నాయి!
- ఏపీలో మండుతున్న ఎండలు
- సెలవులను పొడిగించిన ప్రభుత్వం
- ఉత్తర్వులు అందలేదంటున్న కొందరు అధికారులు
ఈ కారణంతోనే పలు ప్రాంతాల్లో స్కూల్స్ నడుస్తుండగా, ఎండల్లో పిల్లలను ఎలా పంపుతామని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిన్న ఏపీలోని చాలా ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తొలకరి వర్షాలు పడ్డప్పటికీ, ఆపై నైరుతి రుతుపవనాలు మందగించడంతోనే ఎండ ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వ్యాఖ్యానించారు.