మెగా హీరో జోడీగా కల్యాణి ప్రియదర్శన్
- సుధీర్ వర్మ దర్శకత్వంలో కల్యాణి ప్రియదర్శన్
- ఆ తరువాత సినిమా కిషోర్ తిరుమలతో
- హీరోగా సాయిధరమ్ తేజ్
ఈ సినిమా తరువాత కల్యాణి ప్రియదర్శన్ .. సాయిధరమ్ తేజ్ జోడీగా మరో ప్రాజెక్టును అంగీకరించిందనేది తాజా సమాచారం. సాయిధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల ఒక సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగును ఆరంభిస్తారు. కల్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు హిట్ అయితే, మరిన్ని అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తాయని చెప్పచ్చు.