bjp: నా పదవి ముగిసేలోగా విశాఖకు రైల్వే జోన్ వస్తుంది: బీజేపీ ఎంపీ హరిబాబు

  • కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది
  • వెంకయ్యనాయుడు ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చింది
  • టీడీపీ ఎంపీలు కావాలనే చెప్పి రాజకీయాలు చేస్తున్నారు

తన పదవి ముగిసేలోగా విశాఖకు రైల్వే జోన్ వస్తుందని బీజేపీ ఎంపీ హరిబాబు చెప్పారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై ఆయన మాట్లాడుతూ, ఏపీలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని, వెంకయ్యనాయుడు ఏర్పాటు చేసిన కమిటీ ఫిబ్రవరిలో ఓ నివేదిక కూడా ఇచ్చిందని, మెకాన్, విశాఖ స్టీల్స్ తో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, టీడీపీ ఎంపీలు కావాలనే చెప్పి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News