కోర్టుకు హాజరైన జగన్, విజయసాయి, గాలి జనార్దన్ రెడ్డి
- అక్రమాస్తుల కేసులో జగన్ హాజరు
- పాదయాత్రకు ఒక రోజు బ్రేక్
- అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి హాజరు
మరోపక్క, ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిలు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.