TRS: అంతా గులాబీ మయం... ఫిదా చేస్తున్న టీఆర్ఎస్ ప్లీనరీ ఏరియల్ వ్యూ దృశ్యాలు!

  • నేడు టీఆర్ఎస్ ప్లీనరీ
  • కొంపల్లిలో ఏర్పాట్లు
  • ఏరియల్ వ్యూ దృశ్యాలను పోస్ట్ చేసిన కేటీఆర్

హైదరాబాద్ శివారు కొంపల్లిలో నేడు తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుండగా, దాదాపు 9 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాట్లు జరిగాయి. పెద్ద సభా వేదిక, దానికి ఎడమవైపు వీఐపీల కార్ పార్కింగ్ వెనుక వైపు వీఐపీల వంటశాల, కుడివైపున కార్యకర్తలకు భోజన ఏర్పాట్ల కోసం షెడ్డు.. ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్రాంగణం మొత్తాన్ని హెలికాప్టర్ ద్వారా ఫొటోలు తీయగా, వాటిని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో కార్యకర్తలు, ప్రజలతో పంచుకున్నారు. వాటిని మీరు కూడా చూడవచ్చు.

More Telugu News