Hyderabad: ఈ నెల 27న తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల!

  • ఉదయం 10 గంటలకు టెన్త్ ఫలితాలు
  • విడుదల చేయనున్న కడియం శ్రీహరి
  • ప్రకటన విడుదల చేసిన ఎస్సెస్సీ బోర్డు

ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలను విద్యార్థులు పలు వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఎస్సెస్సీ బోర్డు అధికారులు తెలిపారు. విద్యార్థులు results.cgg.gov.in, bse.telangana.gov.in వెబ్‌సైట్లలో మాత్రమే కాకుండా కింద ఇవ్వబడిన వెబ్‌సైట్ల ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.

More Telugu News