‘అమూల్’ సంస్థలో భారీ కుంభకోణం.. ఎండీ రాజీనామా!
- ‘అమూల్’లో రూ.450 కోట్ల కుంభకోణం
- ఆరోపణల నేపథ్యంలో పదవికి రాజీనామా చేసిన కె.రత్నం
- కొత్త ఎండీగా మెహతా నియామకం
అమూల్ సంస్థ జనరల్ మేనేజర్ మెహతాను కొత్త ఎండీగా నియమిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. కాగా, అవినీతి, అవకతవకలకు తానే కారణమంటూ వెల్లువెత్తిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేవలం కుటుంబ కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు.