రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. బిల్లు ఇవ్వకుంటే డబ్బులు ఇవ్వక్కర్లేదు!
- ‘నో బిల్-ఫ్రీ ఫుడ్’ విధానానికి రైల్వే రూపకల్పన
- బిల్లు ఇవ్వకుంటే ఆహారం ఉచితం
- త్వరలోనే అమల్లోకి కొత్త పాలసీ
ఈ వివరాలను ఐఆర్సీటీసీ ఇప్పటికే వెబ్సైట్లో పొందుపరిచి ప్రయాణికులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టింది. ఇన్స్పెక్టర్లను రైళ్లలో నియమించి ప్రయాణికులకు కేటరర్లు రసీదులు ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. రసీదులు ఇవ్వడానికి కేటరర్లు నిరాకరిస్తున్నట్టు ప్రభుత్వానికి ఏడువేలకు పైగా ఫిర్యాదులు అందడంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.