yashchopra award: మధుర గాయని ఆశాభోస్లేకి య‌శ్ చోప్రా అవార్డు

  • య‌శ్ చోప్రా అవార్డు అందుకున్న ఆశాభోస్లే
  • ప్ర‌ముఖ హీరోయిన్ రేఖ చేతుల మీదుగా అవార్డు స్వీకారం 
  • య‌శ్ చోప్రా పేరుతో గత నాలుగు సంవ‌త్స‌రాలుగా మెమోరియ‌ల్ అవార్డు

భారతీయ సినీ చరిత్రలో దాదాపు 70 ఏళ్లుగా పాటలు పాడుతున్న 84 ఏళ్ల ఆశాభోస్లేకి తాజాగా 'య‌శ్ చోప్రా అవార్డు' లభించింది. ప్ర‌ముఖ హీరోయిన్ రేఖ చేతుల మీదుగా ఈ అవార్డుని ఆమె అందుకున్నారు. య‌శ్ చోప్రా పేరుతో గత నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌తి ఏడాది ఈ అవార్డుని ప్రకటిస్తున్నారు. తొలిసారిగా ఈ అవార్డుని ల‌తా మంగేష్క‌ర్ అందుకోగా, ఆ త‌ర్వాత అమితాబ్ బ‌చ్చ‌న్‌, రేఖ‌, షారూఖ్ ఖాన్ అందుకున్నారు.

More Telugu News