చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం: ఉండవల్లితో భేటీ తరువాత జేపీ
- రాజకీయ పరిణామాలు, నిజనిర్ధారణ కమిటీ విధివిధానాలపై చర్చ
- ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప రాష్ట్రానికి వచ్చిందేమీ లేదు
- నాలుగేళ్లయినా రాష్ట్రానికి రావాల్సినవి ఏవీ రాలేదు
మన హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, మేధావులు, అందరి ఆలోచనలు తెలుసుకోవాలని అన్నారు. ఏపీలో ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని చెప్పారు. నాలుగేళ్లయినా రాష్ట్రానికి రావాల్సినవి ఏవీ రాలేదని , తాము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని చెప్పారు.