రాష్ట్ర ప్రయోజనాల కోసం వీలైతే బీజేపీతో పొత్తును వదులుకుంటాం: గంటా శ్రీనివాసరావు
- ఏపీపై బీజేపీ సవతితల్లి ప్రేమ చూపిస్తోంది
- కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై గంటా ఆగ్రహం
- కేంద్ర బడ్జెట్ బాగుందని వైసీపీ చెప్పడం సబబు కాదు
- అభివృద్ధి నిరోధక పార్టీ వైసీపీ: మంత్రి చినరాజప్ప
కాగా, మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారని, ప్రశాంతంగా జరుగుతోందని అన్నారు. కేంద్ర బడ్జెట్ బాగుందని చెబుతున్న వైసీపీ ఆందోళన ఎందుకు చేస్తోందని, ఇది అభివృద్ధి నిరోధక పార్టీ అని చినరాజప్ప విమర్శించారు.