మేడారంలో కేసీఆర్ కుటుంబం.. చిత్రమాలిక!
- తన కుటుంబంతో కలిసి మేడారం సందర్శించిన సీఎం కేసీఆర్
- వనదేవతలకు పట్టు వస్త్రాల సమర్పణ
- అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్
పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకున్న కేసీఆర్ కుటుంబం మొక్కులు చెల్లించుకుంది. మేడారం జాతరను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు కూడా సందర్శించారు. మేడారం సందర్శించిన కేసీఆర్ కుటుంబం దృశ్యాలు..





