నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఓం ప్రకాష్ రావత్
- అచల్ కుమార్ జ్యోతి స్థానంలో నియామకం
- మధ్యప్రదేశ్ మాజీ ఐఏఎస్ కేడర్కి చెందిన ఓం ప్రకాశ్ రావత్
- మధ్యప్రదేశ్ ముఖ్యకార్శదర్శి, భారత ఎన్నికల కమిషనర్గా పనిచేసిన ఓం ప్రకాశ్
ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ నుంచి సీఈసీగా రావత్ పదోన్నతి పొందటంతో ఆయన స్థానంలో కమిషనర్ గా ఆర్ధికమంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అశోక్ లవాసా నియమితులయ్యారు.