కిచెన్ లో కలసి వంట చేస్తున్న సిద్ధార్థ మల్ హోత్రా , రకుల్!
- జైసల్మేర్ లో జవాన్ల కుటుంబాలను కలిసిన జంట
- 'అయ్యారీ' ప్రమోషన్ లో బిజీగా సిద్ధార్థ మల్ హోత్రా, రకుల్
- జవాన్లతో సరదాగా గడిపిన నటీ నటులు
ఈ సందర్భంగా సిద్ధార్థ గరిటె చేతబట్టి, వంటగదిలోకి దూరగా, ఆయనకు రకుల్ సాయం చేసింది. వండిన వంటకాలను జవాన్లకు తినిపించిన ఈ జంట, వారితో సరదాగా ఆటలాడి ఉత్సాహ పరిచారు. కాగా, సైనిక అధికారి అభియాన్ సింగ్ం మేజర్ జయ్ బక్సీల బయోగ్రఫీగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.