సజావుగా సాగిన రాజ్యసభ... చరిత్ర సృష్టించిందన్న చైర్మన్
- సభ్యుల సహకారం బాగుందని వ్యాఖ్య
- భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్ష
- ప్రణాళిక ప్రకారం చర్చలు
భవిష్యత్తులో కూడా సభ ఇలాగే సజావుగా జరగాలని ఆకాంక్షించారు. ఇవాళ సభలో మొత్తం పది ప్రశ్నలను చర్చించారు. జీరో అవర్ సబ్మిసన్తో పాటు మాజీ సభ్యుడు మరగబందు మృతి పట్ల నివాళి అర్పించారు. గత కొన్ని రోజులుగా వివిధ కారణాల వల్ల సభ వాయిదా పడటమో, చర్చలు సరిగా జరగకపోతుండటమో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.