KCR: దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్లకురుమల భవనం నిర్మిస్తాం: మంత్రి తలసాని

షార్ట్స్‌లో చూడండి
దేశంలో మరెక్కడా లేని విధంగా గొల్లకురుమల భవనాన్ని నిర్మిస్తామని తెలంగాణ పశుసంవర్థక, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కోకాపేటలో ఈ నెల 29న సీఎం కేసీఆర్ పర్యటించనున్న సందర్భంగా ఆయా ఏర్పాట్లను తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పది ఎకరాల స్థలంలో పది కోట్ల రూపాయలతో గొల్లకురుమల భవనాన్ని, హాస్టల్ ను నిర్మిస్తామని, సీబీఐటీ కళాశాల ప్రాంగణంలో గొల్ల కురుమల ప్రతినిధులతో బహిరంగ సభను నిర్వహించనున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
KCR
TALASANI

More Telugu News