ఒక్క నాలుగు రోజులు ఆగండి.. చెబుతా!: రజనీకాంత్
- అభిమానులతో వరుస భేటీలు జరుపుతున్న రజనీకాంత్
- కుటుంబం తరువాతే మరో విషయాన్ని ఆలోచించాలని ఫ్యాన్స్ కు సలహా
- ఇంకా మాట్లాడుకోవాల్సింది ఉందన్న తలైవా
మరో నాలుగు రోజులు ఓపిక పట్టాలని, తాను అన్ని విషయాలూ చెబుతానని అన్నారు. ఇంకా మాట్లాడుకోవాల్సింది ఎంతో ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ వాళ్ల పిల్లలే ఆస్తి అని, వారిని బాగా చదివించుకోవాలని, జీవించి ఉన్న దైవాలుగా తల్లిదండ్రులను గౌరవించాలని ఫ్యాన్స్ కు సలహా ఇచ్చారు.