jayalalitha: నాడు జయలలిత సాధించిన మెజార్టీని అధిగమించిన దినకరన్!

  • 2016లో జయలలిత సాధించిన మెజార్టీ 39,545 ఓట్లు
  • ఆ మెజారిటీ కంటే 1,162 ఓట్లు అధికంగా సాధించిన దినకరన్ 
  • ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా డిపాజిట్ కోల్పోయిన 57 మంది అభ్యర్థులు 

స్వతంత్ర అభ్యర్థిగా ఆర్కేనగర్ ఉపఎన్నికలో పోటీ చేసిన టీటీవి దినకరన్ కు 50.32 శాతం ఓట్లు లభించాయి. 2016లో జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని దినకరన్ అధిగమించడం విశేషం. నాడు జయలలిలత సాధించిన మెజారిటీ కంటే 1,162 ఓట్లు అధికంగా దినకరన్ సాధించాడు. కాగా, ఈ ఉపఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే డిపాజిట్ కోల్పోయింది. డీఎంకే సహా 57 మంది అభ్యర్థులు డిపాజిట్  కోల్పోయారు. నామ్ తమిళర్ కట్చికి 3,860, నోటాకు 2,373, బీజేపీకి 1,417 ఓట్లు లభించాయి.

  • Loading...

More Telugu News