తెలంగాణలో పేదరికాన్ని పారద్రోలడమే నా లక్ష్యం: గవర్నర్ నరసింహన్
- ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం
- హాజరైన గవర్నర్ నరసింహన్
- పాల్గొన్న ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డా. త్రిలోచన్ మోహపాత్ర
ఇంకా ఈ కార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డా. త్రిలోచన్ మోహపాత్ర కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ హయ్యర్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ పేరిట ప్రపంచ బ్యాంకు సమర్పిస్తున్న కార్యక్రమం గురించి ఆయన ప్రస్తావించారు. తర్వాత గతేడాది విశ్వవిద్యాలయ విజయాలను వైస్ ఛాన్స్లర్ వి.ప్రవీణ్ రావ్ అతిథులకు వివరించారు. అలాగే 319 మంది పీజీ, పీహెచ్డీ, 790 మంది యూజీ విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు.