Chandrababu: రెండు రోజుల కేరళ పర్యటనకు బయల్దేరిన చంద్రబాబు!

  • రెండు రోజుల పర్యటన
  • అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను సందర్శించనున్న బాబు
  • పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేరళ రాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పాటు ఆయన కేరళలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేరళలో ఉన్న అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను చంద్రబాబు సందర్శించనున్నారు. దీంతోపాటు, పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పర్యటన ముగిసిన తర్వాత... అమరావతికి తిరిగి వచ్చి, సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.

More Telugu News