దీపావళికి బంగారం కొనుగోళ్లు పెరగనున్నాయా?
- బంగారం కొనుగోళ్లకు పాన్ కార్డు నిబంధనను తొలగించిన కేంద్రం
- 50,000 రూపాయలకు పైగా బంగారం కొంటే పాన్ ఇవ్వక్కర్లేదు
- హర్షం వ్యక్తం చేస్తున్న బంగారం వర్తకులు
- దీపావళికి కొనుగోళ్లు పెరుగుతాయన్న ఆశ
దీంతో బంగారం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్ కు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. దీనిపై బంగారం వర్తకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ దీపావళికి బంగారం అమ్మకాలు జోరందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.