: టీమిండియా విజయ లక్ష్యం 218 పరుగులు

మూడో వన్డే మ్యాచ్ లో భారత విజయ లక్ష్యం 218 పరుగులు.  తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.

శ్రీలంక బ్యాటింగ్: 

డిక్ వెల్లా (13), చండీమాల్ (36), మెండీస్ (1), తిరుమన్నె (80), మ్యాథ్యూస్ (11), కప్గదెరె (14), సిరివర్ధన(29), ధనన్ జయ (2), చమీరా (6), ఫెర్నాండో 5 పరుగులతో, మలింగా ఒక్క పరుగుతో నాటౌట్ గా నిలిచారు.

భారత బౌలింగ్: 

బుమ్రా -5, పాండ్యా -1, అక్షర్ పటేల్ -1, జాదవ్ - 1

More Telugu News