: భారత్ విజయలక్ష్యం 237 పరుగులు!

పల్లెకెలెలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ విజయలక్ష్యాన్ని 237 పరుగులుగా శ్రీలంక నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన శ్రీలంక జట్టు 236 పరుగులు చేసింది.టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, శ్రీలంక బ్యాటింగ్ కు దిగింది.

శ్రీలంక బ్యాటింగ్ : డిక్ వెల్లా (31), గుణతిలకా (19), మెండిస్ (19), తరంగా (9), మ్యాథ్యూస్ (20), సిరివర్దన (58), కప్గెదెరా (40), ధనన్ జయ (9), చెమీరా 6 పరుగులతో, ఫెర్నాండో 3 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

భారత్ బౌలింగ్ : బుమ్రా - 4, చాహల్ - 2, పాండ్యా-1, అక్సర్ - 1

More Telugu News