వేదాంత దేశికులవారు గరుడ దండకం రాసింది ఇక్కడే
23-04-2020 Thu 17:20
'గరుడ దండకం' ఎంతో శక్తిమంతమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి గరుడ దండకాన్ని వేదాంత దేశికులవారు రచించారు. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా చెప్పబడే 'తిరువహీంద్ర పురం' అనే క్షేత్రంలో ఆయన గరుడ దండకాన్ని రచించారు. ఈ క్షేత్రం 'కడలూరు'కి సమీపంలో వెలుగొందుతోంది. ఇక్కడ స్వామివారు 'తైవ నాయక' .. అమ్మవారు 'వైకుంఠనాయకి' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు.
గరుడ .. పెన్నా .. సేవై అనే ఇక్కడి మూడు తీర్థాలు పరమ పవిత్రమైనవిగా చెబుతారు. ఈ కొండపైనే వేదాంత దేశికులవారు గరుత్మంతుడిని .. హయగ్రీవుడని ఆరాధించారు. ఇక్కడే ఆయన వారి సాక్షాత్కారాన్ని పొందారు. ఆ సమయంలోనే ఆయన 'గరుడ దండకం' .. 'హయగ్రీవ స్తోత్రం' రచించారు. ఆధ్యాత్మిక పరంగా ఈ రెండు అత్యంత ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుని, పఠించినవారిని ఒక కవచంలా రక్షిస్తూ ఉండటం విశేషం.
More Bhakti Articles
Telugu News

8వ తరగతి నుంచే విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్ పై శిక్షణ: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్
8 minutes ago

బొమ్మల్లో ప్లాస్టిక్ తగ్గించండి: ప్రధాని మోదీ
17 minutes ago

కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలు కట్టొద్దని పోలీసులు హెచ్చరించడం విచారకరం: నారా లోకేశ్
23 minutes ago

ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
25 minutes ago

ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్దకు చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా?: తలసాని
38 minutes ago

వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టుకు బుమ్రా దూరం
44 minutes ago

మార్చి 3 నుంచి ఎన్నికల ప్రచారం చేపడతాం: కమలహాసన్
55 minutes ago

దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారు: బండి సంజయ్
1 hour ago

ఆసియా కుబేరుడిగా మళ్లీ ముఖేశ్ అంబానీయే!
1 hour ago

మనవడి కోసం మేకను బలిచ్చిన ఎస్సై... సస్పెండ్ చేసిన అధికారులు
1 hour ago