ప్రత్యక్ష దర్శనమిచ్చే సుబ్రహ్మణ్యేశ్వరుడు
13-01-2020 Mon 18:08
సుబ్రహ్మణ్యస్వామి కొలువైన మహిమాన్వితమైన క్షేత్రాల్లో 'నడిపూడి' ఒకటి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఈ ప్రదేశానికి వచ్చి వెలిశాడని స్థలపురాణం చెబుతోంది. స్వామివారి గర్భాలయం లోపల వైపున ద్వారం పైభాగంలో 'పుట్ట' వుంది. ఈ పుట్టలో ఇప్పటికీ సర్పం ఉంటుంది.
ఈ సర్పం రాత్రివేళలో ఆ పుట్టలోకి ప్రవేశిస్తుంది .. ఉదయాన్నే బయటికి వెళ్లిపోతుంది. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చాలామంది వున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడని స్థానికులు నమ్ముతుంటారు. సర్ప సంబంధమైన దోషాలతో బాధలుపడేవారు ఈ క్షేత్ర దర్శనం చేయడం వలన, ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.
More Bhakti Articles
Telugu News

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
18 minutes ago

బీమా సొమ్ము కోసం వ్యక్తులను చంపేస్తున్న ముఠా అరెస్ట్.. కోట్లలో క్లెయిమ్లు!
20 minutes ago

టీడీపీ మద్దతుదారుడికి ఓటు వేశారంటూ నలుగురిపై దాడి.. ఇద్దరి పరిస్థితి విషమం
51 minutes ago

వచ్చే నెల 9న రాజకీయ పార్టీని ప్రకటించనున్న షర్మిల!
1 hour ago

ఎన్నికల వేళ బీజేపీలో చేరిన బెంగాల్ సినీ తార
9 hours ago

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలాస్ సర్కోజీకి జైలుశిక్ష
9 hours ago

సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ పై కన్నేసిన చైనా హ్యాకర్లు
9 hours ago

నిర్మాతగా మారిన 'ఆర్ఆర్ఆర్' కథానాయిక
9 hours ago

జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం... తెలుగు రాష్ట్రాలకు నిధులు
9 hours ago

వరవరరావును రూ.50 వేల పూచీకత్తుపై విడుదల చేసేందుకు అనుమతించిన బాంబే హైకోర్టు
10 hours ago