రంగారెడ్డి జిల్లా కొంగ‌ర‌క‌లాన్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయ భవనాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ప్రారంభించారు

Related image

ఫోటోలు:-   రంగారెడ్డి జిల్లా కొంగ‌ర‌క‌లాన్‌లోని స‌ర్వే నంబ‌ర్ 300లో 44 ఎక‌రాల్లో రూ. 58 కోట్ల వ్య‌యంతో మూడు అంత‌స్తుల్లో, వంద‌కు పైగా విశాల‌మైన గ‌దుల‌తో నిర్మించిన క‌లెక్ట‌రేట్ స‌ముదాయం శిలా ఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి, కలెక్టరేట్ ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.


   

More Press Releases