: హుగ్లీలో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ‘తృణమూల్’

రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. కోల్ కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడిన  ‘తృణమూల్’ నేతలు తాజాగా మరో సంఘటనకు పాల్పడ్డారు.  హుగ్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ‘తృణమూల్’ కార్యకర్తలు ఈరోజు నిప్పుపెట్టారు. దీంతో కార్యాలయంలోని సామగ్రి ధ్వంసమైంది. 

More Telugu News