Mahesh Babu: భార్యా పిల్లలతో కలిసి తొలిసారి యాడ్ చేసిన మహేశ్ బాబు... చూడండి!

  • సాయి సూర్యా డెవలపర్స్ యాడ్ లో కుటుంబంతో మహేశ్
  • నమ్రత, గౌతమ్, సితారలతో కలిసి నటించిన ప్రిన్స్
  • ట్విట్టర్ లో యాడ్

 మహేశ్ బాబు, తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి తొలిసారిగా నటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరమూ కలిసి తొలిసారిగా నటించామని అన్నారు. షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని చెబుతూ, ఆ యాడ్ ను పోస్ట్ చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్ ను నిర్మించిందని, అందుకు కృతజ్ఞతలని తెలిపారు. ఈ యాడ్ ను మీరూ చూడవచ్చు.

More Telugu News